తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల విషయంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విజయోత్సవాలకు అసెంబ్లీల వారీగా ఇన్చార్జీలను నియమంచింది. సంగారెడ్డి జిల్లాలో అందోల్ నియోజకవర్గానికి ఆకుల లలిత, జహీరాబాద్ -మన్నె సతీష్, పటాన్ చెరు-మెట్టు సాయికుమార్, నారాయణఖేడ్-లోకేష్ యాదవ్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి శివసేనారెడ్డిని నియమించారు.
సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాల ఇన్ చార్జీలు ఎవరంటే?
by news writer
Published On: November 30, 2024 7:11 pm

---Advertisement---





