Sangareddy News
పటాన్ చెరు ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్ పటాన్ చెరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మార్పీఎస్ పటాన్ చెరు ఎంఎస్ పీ నియోజకవర్గ ఇన్ చార్జి పొటోళ్ల వెంకటేష్ మాదిగ తెలిపారు. శుక్రవారం పొటోళ్ల వెంకటేష్ మాదిగ ...
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ సంగారెడ్డి పోలీసుల హెచ్చరిక ఇదే
సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ...
దివ్యాంగుల సమస్యలు త్వరితగతినపరిష్కరించాలి: కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారితో సమగ్రంగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు,దివ్యాంగుల ...
జగ్గారెడ్డి ప్రజాసభ వాయిదా
కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఉద్దేశించి చేసి వ్యాఖ్యలు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టినందుకు నిరసనగా మంగళవారం టీపీసీసీ వర్కింగ్ ...
ఏఎన్ఎమ్ లకు రాత పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి:సీఐటీయూ
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు, ఈసీఎఎన్ ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు, ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష ...
అమిత్ షా ను సస్పెండ్ చేయండి.. సామాజిక ప్రజా సంఘాల డిమాండ్
అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యతం రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ...
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకు పువ్వు ...
11.12.2024: సంగారెడ్డి టుడే అప్డేట్స్
*సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 గ్రామ పంచాయతీలు. పంచాయతీల సంఖ్య 658కి పెంపు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్: కలెక్టర్ వల్లూరి క్రాంతి *సంగారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న ఓపెన్ ...
బీఆర్ఎస్ పై మంత్రి దామోదర రాజ నర్సింహ సీరియస్
ఆశా వర్కర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫైర్ అయ్యారు. ...
టుడే సంగారెడ్డి అప్ డేట్స్(06-12-2024)
-అందోల్ లో 100 బెడ్స్ ఆసుపత్రి, 50 బెడ్స్ మాతా శిశు సంరక్షణ కేంద్రం, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహా శంకుస్థాపన -సంగారెడ్డి కలెక్టరేట్ లో ఇందిరా ...