manamuchatlu news
సంగారెడ్డి జిల్లాలో 24 మంది ఏఎస్ఐ లకు ప్రమోషన్
సంగారెడ్డి జిల్లాకు చెందిన 24-మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కలిస్తూ మల్టీ జోన్- II ఐజి శ్ వి.సత్యనారాయణ ఐపియస్ ఉత్తర్వులు వెలువరిచారని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్ అన్నారు. ఈ ...
బాలీవుడు హీరో సైఫ్ అలీఖాన్ పై ఎటాక్.. ఆరు చోట్ల కత్తి పోట్లు
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై హత్యయత్నం జరిగింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి డాడీ చేశాడు.కత్తితో దాడికి పాల్పడటంతో అయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ...
పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఏసెటా? హెడేకా?
ప్రతిపక్ష బీఆర్ఎస్ లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనియాంశం అవుతున్నది. అధికారం దూరం అయ్యాక ఆ పార్టీకి అధికార పక్షం కంటే పాడి కౌశికి చేస్తున్న హల్చల్ ను డిఫెన్స్ ...
దివ్యాంగుల సమస్యలు త్వరితగతినపరిష్కరించాలి: కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారితో సమగ్రంగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు,దివ్యాంగుల ...
కాంగ్రెస్ తీరే అంతనా? మన్మోహన్ సింగ్ మరణంతో మరోసారి చర్చకు
కాంగ్రెస్… దేశ రాజకీయాల్లో ఇది ఓ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మాదే గుత్తాదిపత్యం అనే స్థాయిలో రాజకీయాలు సాగించిన హస్తం పార్టీ బీజేపీ దెబ్బకు గడిచిన దశబ్ద కాలంగా ...
ఏఎన్ఎమ్ లకు రాత పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి:సీఐటీయూ
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు, ఈసీఎఎన్ ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు, ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష ...