సంగారెడ్డి
ఏఎన్ఎమ్ లకు రాత పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి:సీఐటీయూ
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు, ఈసీఎఎన్ ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు, ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష ...
అమిత్ షా ను సస్పెండ్ చేయండి.. సామాజిక ప్రజా సంఘాల డిమాండ్
అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యతం రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ...
ఏఎన్ఎంలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ఉద్యోగాలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ భరోసానిచ్చారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఉద్యోగం నుంచి తీసేయబోమన్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో తనను కలిసిన ...
APGVB బ్యాంక్ పేరు మారుతోంది.. మరి ఏటీఎం కార్డులు పనిచేస్తాయా? పూర్తి వివరాలు
తెలుగు గడ్డపైన ఏదైన బ్రాండ్ ను ప్రజలు విశ్వసితే అంత తొందరగా వదులుకోరు. సరిగ్గా తెలుగు ప్రజలతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక అంశాలతో బంధం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ ...
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకు పువ్వు ...
11.12.2024: సంగారెడ్డి టుడే అప్డేట్స్
*సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 గ్రామ పంచాయతీలు. పంచాయతీల సంఖ్య 658కి పెంపు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్: కలెక్టర్ వల్లూరి క్రాంతి *సంగారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న ఓపెన్ ...
బీఆర్ఎస్ పై మంత్రి దామోదర రాజ నర్సింహ సీరియస్
ఆశా వర్కర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫైర్ అయ్యారు. ...
తపస్ రాయి కోడ్ మండల అధ్యక్షుడిగా యాదయ్య
తపస్ రాయి కోడ్ మండల అధ్యక్షుడిగా సింగితం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి గా కోడూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపధ్యాయుడు రమేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ...
టుడే సంగారెడ్డి అప్ డేట్స్(06-12-2024)
-అందోల్ లో 100 బెడ్స్ ఆసుపత్రి, 50 బెడ్స్ మాతా శిశు సంరక్షణ కేంద్రం, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహా శంకుస్థాపన -సంగారెడ్డి కలెక్టరేట్ లో ఇందిరా ...
కమిషన్ల పేరుతో కాలయాపన వద్దు.. ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలి: ముప్పారం ప్రకాశం
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తాత్సారం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సాహసం రాష్ట్ర అధ్యక్షుడు డా.ముప్పారం ప్రకాశం డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా ...