రాజకీయం
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత కొ త్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో దశాబ్ద కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు ...
అల్లు అర్జున్ అరెస్ట్ టు రిలీజ్.. అసలు ముచ్చట పార్ట్-2 లో!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాల కేసులో అల్లు అర్జున్ ను ...
ఏఎన్ఎంలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ఉద్యోగాలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ భరోసానిచ్చారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఉద్యోగం నుంచి తీసేయబోమన్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో తనను కలిసిన ...
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకు పువ్వు ...
బీఆర్ఎస్ పై మంత్రి దామోదర రాజ నర్సింహ సీరియస్
ఆశా వర్కర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫైర్ అయ్యారు. ...
తెలంగాణతల్లి విగ్రహ రూపంపై అధికారిక జీవోలో మెయిన్ పాయింట్స్ ఇవే .. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్పెషల్
అమ్మయ్య.. ఓ పనైపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మెయింట్ పార్ట్ పూర్తయింది. ఆరోపణలు విమర్శలల నడుమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరించింది. ఈ విషయంలో రాజకీయ అంశాలు ...
ఘంటా చక్రపాణి: బీఆర్ఎస్ కు ప్రో అనే ముద్ర అయినా రేవంత్ ఎంపిక ఇందుకోసమేనా?
మొత్తానికి సస్పెన్స్ కు తెరపడింది. చాలా మంది ఊహించినట్లే ఘంటా చక్రపాణికి రేవంత్ రెడ్డి కీలక పదవి అప్పగించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఘంటా చక్రపాణి నియమితులు ...
రేవంత్ ఆఖరి అస్త్రం.. కేసీఆర్ లో తగ్గని పంతం..!!
తెలంగాణలో అధికారం కోసం దశబ్ద కాలపు నిరీక్షణకు సరిగ్గా ఏడాది క్రితం తెరపడింది. బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతూ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది కాలంలో ...
హోమ్ గార్డులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు
సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ మహమ్మారిని ...