praneethjoel28@gmail.com
పటాన్ చెరు ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్ పటాన్ చెరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మార్పీఎస్ పటాన్ చెరు ఎంఎస్ పీ నియోజకవర్గ ఇన్ చార్జి పొటోళ్ల వెంకటేష్ మాదిగ తెలిపారు. శుక్రవారం పొటోళ్ల వెంకటేష్ మాదిగ ...
తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు తేదీలను ఉన్నత విద్య మండలి బుధవారం ప్రకటించింది.
-టీజీ ఈఏపీ సెట్ ఏప్రిల్ 29,30 (అగ్రికుల్చర్ &ఫార్మా), మే 2 నుంచి 5 వరకు (ఇంజినీరింగ్) -టీజీ ఈ సెట్ 12 మే -టీజీ ఎడ్ సెట్ 1జూన్ -లా సెట్ ...
సంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే టాప్
సంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే టాప్ సవరించిన నూతన ఓటర్ జాబితా తాజాగా విడుదల అయింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,40,151. ఇందులో ...
చైనా కొత్త వైరస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
హెచ్ ఏంపివి వైరస్ పై సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా నిరాధార, తప్పుడు సమాచారన్ని ప్రచారం చేస్తే, ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. HMPV ...
అల్లు అర్జున్ పై సెటైర్ సరే.. మరి మీ సంగతి ఏంటి ? టికెట్లు మేమే కొనాలి సాంగ్ పై దిమ్మ తిరిగే కామెంట్
సందులో సడేమియా అనే సామెత వినే ఉంటారుగా.. సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇదే కల్చర్. ఏది ట్రెండింగ్ లో ఉంటుందో దాని చుట్టూ కంటెంట్ తిప్పి ఇంత హడావుడి చేయాలి. తాజాగా అల్లు ...
బైబిల్ కమ్యూనిటి చర్చ్ లో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్ రసుల్ పుర ఇందిరమ్మనగర్ లో బైబిల్ కమ్యూనిటి చర్చ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి చిన్న పిల్లలు సంఘసభ్యులు పాల్గొన్నారు సండే స్కూల్ పిల్లలు చక్కని ...
అమిత్ షా ను సస్పెండ్ చేయండి.. సామాజిక ప్రజా సంఘాల డిమాండ్
అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యతం రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ...
హోమ్ గార్డులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు
సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ మహమ్మారిని ...
ఉస్మానియా ఆసుపత్రి న్యూ బిల్డింగ్ పై సీఎం స్పీడ్
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్ పరిసరాల అభివృద్ధి ప్రణాళికలనుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఉస్మానియా ప్రస్తుత ఆసుపత్రిని అక్కడి ...
సంగారెడ్డిలో తప్పిన పెను ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో వరుస ప్రమాదాలు జిల్లా వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా అందోల్ మండలం కన్సాన్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లిది. ఈ ఘటనలో 20 ...