news writer
నిరాశ్రయులకు వెలుగు నీడ @ ఎబినేజర్ ఫౌండేషన్
ఆయన ప్రేమతో కదిలి బాణం. ఆప్యాయతకు, పేదలపాలిట అనురాగానికి నిలువెత్తు నిదర్శనం. కాలం ఎదురుతిరుగుతున్నా నిరుపేదలకు నేనున్నాంటూ కదులుతున్న ప్రేమ తరంగం… ఆయనే ఎబినేజర్ ఫౌండర్ సుదర్శన్ ఎల్గొయి. దైవం మానుషరూపేనా అన్న ...
కాటా వర్గం ఆరోపణలపై గూడెం మహిపాల్ రెడ్డి ఓపెన్.. జరగబోయేది ఇదేనా?
పటాన్ చేరు నియోజకవర్గం రాజకీయం మరోసారి నిప్పులు కక్కుతున్నది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గ పోరు పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ ...
సంగారెడ్డి జిల్లాలో 24 మంది ఏఎస్ఐ లకు ప్రమోషన్
సంగారెడ్డి జిల్లాకు చెందిన 24-మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కలిస్తూ మల్టీ జోన్- II ఐజి శ్ వి.సత్యనారాయణ ఐపియస్ ఉత్తర్వులు వెలువరిచారని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్ అన్నారు. ఈ ...
బాలీవుడు హీరో సైఫ్ అలీఖాన్ పై ఎటాక్.. ఆరు చోట్ల కత్తి పోట్లు
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై హత్యయత్నం జరిగింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి డాడీ చేశాడు.కత్తితో దాడికి పాల్పడటంతో అయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ...
బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్లో కౌశిక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో ఘర్షణ పడిన ఘటనలో కౌశిక్ ...
పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఏసెటా? హెడేకా?
ప్రతిపక్ష బీఆర్ఎస్ లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనియాంశం అవుతున్నది. అధికారం దూరం అయ్యాక ఆ పార్టీకి అధికార పక్షం కంటే పాడి కౌశికి చేస్తున్న హల్చల్ ను డిఫెన్స్ ...
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో.. కండువా మారినా మనసు అక్కడే ఉందా?
సంగారెడ్డి కాంగ్రెస్ లో జాయినింగ్ పాలిటిక్స్ రచ్చ రేపుతున్నాయి. పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ అంశం గజాగజలాడిస్తున్న చలిలోనూ రాజకీయాని హాట్ హాట్ గా ...
వారంలోనే పూర్తిగా బట్టతల.. ఆ మూడు గ్రామాల ప్రజల ఆందోళన
మారుతున్న జీవన శైలి, కాలుష్యం వల్ల చాలా మందిని హెయిర్ ఫాల్ సమస్య వేశిస్తోంది. చిన్న వయసులోనే బట్టతల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో బట్టతల ...
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ సంగారెడ్డి పోలీసుల హెచ్చరిక ఇదే
సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ...











